Site icon PRASHNA AYUDHAM

రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే..?

రైతు
Headlines :
  1. ప్రస్తావన: రైతు భరోసా కార్యక్రమం
  2. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: నిధుల పంపిణీకి సన్నద్ధత
  3. ఎకరాకు రూ.7,500 సాయం: ముఖ్యమైన వివరాలు
  4. ఎన్ని ఎకరాల వరకు సాయం అందించాలి?
  5. డిసెంబర్ చివరిలోపు పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక
  6. ముగింపు: రైతుల కోసం ప్రత్యేకమైన ఈ యోచన

రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం ఈనెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాల వరకు (7.5 లేదా 10) ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

Exit mobile version