Site icon PRASHNA AYUDHAM

త్రిశక్తి పీఠంలో రక్షాబంధన్

IMG 20250809 122952

త్రిశక్తి పీఠంలో రక్షాబంధన్

బ్రాహ్మణ పరిషత్ ఆహ్వానం మేరకు వేడుకలు

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి హాజరు

అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా రాఖీ కట్టు

ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం

సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమం నిర్వహణ

ప్రశ్న ఆయుధం ఆగష్టు 9,కామారెడ్డి : పట్టణ బ్రాహ్మణ పరిషత్ ఆహ్వానం మేరకు త్రిశక్తి పీఠం ఆలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొని సోదరీమణుల నుండి రాఖీ కట్టించుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే ఈ వేడుకలో ఆలయ ప్రాంగణం భక్తి, సాంప్రదాయ వాతావరణంతో మార్మోగింది. నిర్వాహకులు పాల్గొన్న వారిని అభినందించారు.

Exit mobile version