రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి దేశానికి తీరని లోటు

రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు -బండి రమేష్ 

 

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10: కూకట్‌పల్లి ప్రతినిధి 

 

రతన్ టాటా గురించి తెల్సుకోవాల్సినది చాలా ఉంది. ఈ దేశం గొప్ప మానవతావాది, పారిశ్రామికవేత్తను కోల్పోయింది.

 

విలువలకు నిలువుటద్దం రతన్ టాటా. 

 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకే చెల్లింది.

 

దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన పారిశ్రామిక దిగ్గజం రతన్.

 

జీవితంలో ఎంత ఎదిగినా, సామాన్య జీవనం గడిపిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా.

 

టాటా ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.

ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

Join WhatsApp

Join Now