Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ ఇంటి ముగ్గును ప్రారంభించిన సెక్రటరీ రవి*

IMG 20250606 WA01061

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట( ఆర్ సి )
దమ్మపేట మండలం రాచురు పల్లి గ్రామపంచాయతీ లచ్చపురం గ్రామంలో రావూరి సునీత రాంబాబు దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజురు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి కి అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి. ఇంటి ముగ్గును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ సెక్రెటరీ రవి , మండల కాంగ్రెస్ నాయకులు తిరివీధుల జేమ్స్, గద్దల వెంకటరమణ,రావూరి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొనడం జరిగింది.

Exit mobile version