దోమకొండ ఎమ్మార్వో ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

దోమకొండ ఎమ్మార్వో ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

IMG 20250126 WA0059

ఆయుధం జనవరి 26 కామారెడ్డి దోమకొండ దోమకొండ మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి, ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ సిబ్బంది వారి యొక్క పేరేడ్ నిర్వహించారు, తదనంతరం, స్థానిక ఎమ్మార్వో సంజయ్ రావు జెండా ఆవిష్కరించారు, ఈ జెండా కార్యక్రమానికి డిప్యూటీ ఎమ్మార్వో రేఖ టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గండ్ర మధుసూదన్ , కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులుఅనంత రెడ్డి , బిజెపి మండల అధ్యక్షుడు, భూపాల్ రెడ్డి , అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now