మెదక్/నార్సింగి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): నార్సింగి గౌడ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం గౌడ సంఘం భవనం వద్ద సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్ గౌడ్ జాతీయ జెండాను ఎగర వేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, గౌడ సిద్ధాగౌడ్, గౌడ స్వామిగౌడ్, గౌడ రాజాగౌడ, గౌడ శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఉపేందర్ గౌడ్, సత్యంగౌడ్ బాలరాజు గౌడ్, నిమ్మ వెంకట్ గౌడ్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నార్సింగి గౌడ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On: January 26, 2025 12:13 pm
