కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకులు.. ఇల్లును సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన కొడుకులు.. ఇల్లును సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

మలక్‌పేట – మూసారాంబాగ్‌కు చెందిన శకుంతలాబాయి(90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు

ఆలనాపాలనా చూసుకోవాల్సిన వయసులో కనికరం లేకుండా శకుంతలాబాయిని ఇంట్లో నుండి గెంటేసిన కుమారులు

దీంతో చిన్న కూతురు వద్ద ఉంటూ.. తన బాగోగులు చూడని కుమారులకు ఇల్లు ఇవ్వనని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీవోను 2024 ఫిబ్రవరిలో ఆశ్రయించిన శకుంతలాబాయి

ఆర్డీవో పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో, ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించిన ఇద్దరు కుమారులు

కానీ నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయకపోవడంతో, ఫైనల్ నోటీసు జారీ చేసి ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ సిబ్బంది

Join WhatsApp

Join Now

Leave a Comment