భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెవెన్యూ అధికారి ఆదేశాల మేరకు చెరువు సింగారం గ్రామం లో అక్రమ మట్టి రవాణా చేస్తున్న లారీలను జెసిబి ని పట్టుకున్న ఆర్ ఐ 2 శ్రీనివాస్ అట్టి లారీలను జెసిబి ని బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయం తరలించినట్ట సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సిన వుంది.
ఆక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్న రెవెన్యూ అధికారులు
