బియ్యం లారీ పట్టివేత…

*బియ్యం లారీ పట్టివేత…*

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద అక్రమంగా తరలిస్తున్న దొడ్డు బియ్యం (PDS) లారీ పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు ఇంకా పూర్తి సమాచారం తెలియవలసి ఉంది పట్టుకున్నటువంటి ద్విచక్ర వాహనాలను పోలీసులకు అప్పగించి లారీ వారి అదుపులో ఉన్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now