వివాహేతర సంబంధం.. మహిళను చంపిన ఆర్ఎంపీ

*వివాహేతర సంబంధం.. మహిళను చంపిన ఆర్ఎంపీ*

నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో మహేష్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా జ్యోతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోతిని చంపాలని భావించి.. ఆమెను కారులో బయటకు తీసుకెళ్లి బలవంతంగా గడ్డి మందు తాగించి విషపు ఇంజక్షన్ ఇచ్చాడు. తర్వాత మట్టిలో పూడ్చాలని భావించాడు. ఈ లోగా పోలీసులు వచ్చి మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మహేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment