Site icon PRASHNA AYUDHAM

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని రూ.1.4 కోట్లు వసూళ్లు..

IMG 20241022 WA0054

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని రూ.1.4 కోట్లు వసూళ్లు..

హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన బోరబండ పోలీసులు.
ఎస్పీఆర్‌హిల్స్‌కి చెందిన జి.నర్సింహరాజు వివిధ బస్తీలకు చెందిన ప్రజలు నుంచి డబల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని నమ్మించి సుమారు రూ.1.4 కోట్ల రూపాయలు వసూళ్లు..
డబుల్ బెడ్ రూమ్ విషయంపై కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్న నరసింహరాజు..
బాధితుల ఫిర్యాదుతో బోరబండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు.

Exit mobile version