కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోకుల్ సేన ఆధ్వర్యంలో ఘనంగా సదర్ ఉత్సవం
ఈ సందర్భంగా యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి ఘనంగా సదర్ సమ్మేళనం నిర్వహించడం జరిగింది
సదర్ ను రాష్ట్ర పండగగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు కాగా యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే పండుగల్లో సదర్ ఉత్సవం ఒకటి గతంలో ఈ ఉత్సవాన్ని వివిధ యాదవ రాజ వంశీయులు ఘనంగా నిర్వహించారు ప్రస్తుతం ఈ పండుగను ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ జరుపుకుంటున్నారు మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో పోలా అని కర్ణాటక రాష్ట్రంలో కంబాల అని నేపాల్ లో మాల్వి అని ఇక తెలంగాణ విషయానికొస్తే దీన్ని సదర్ గా పిలుస్తున్నారు సదర్ అనేది ఒక ఉర్దూ పదం విజయానికి ఆత్మవిశ్వాసానికి ప్రతికగా నిలిచేది ఈ సదర్ యొక్క అర్థం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గోకుల్ సేన ఆధ్వర్యంలో ఘనంగా సదర్ పండగను జరుపుకోవడం జరిగింది పట్టణంలో పలు కూడలిల వద్ద ఊరేగింపుతో కొనసాగడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన విభాగ నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ కన్నెబోయిన వెంకట్ యాదవ్ కుంభాల రమేష్ కుంభాల రాజు యాదవ్ ప్రభాకర్ యాదవ్ శేఖర్ యాదవ్ ప్రకాష్ యాదవ్ రాకేష్ యాదవ్ రాజేష్ యాదవ్ మదన్ యాదవ్ కుంభాల చందు యాదవ్ సాయి యాదవ్ వంశి యాదవ్ కిరణ్ యాదవ్ మురళి యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు
యాదవ్ సంగం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలు..
by kana bai
Published On: November 11, 2024 11:32 pm