Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రిని కలిసిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే సక్కు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే సక్కు.

 

హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని వారి నివాసములో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. జైనూర్ ఘటన బాధితురాలి కుటుంబానికి రూపాయలు 25 లక్షల ఆర్థిక సహాయం చేసి కుటుంబములో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్ని అంశములను పరిష్కరిస్తా అని హామీ ఇవ్వడము జరిగింది అన్నారు.

Exit mobile version