Site icon PRASHNA AYUDHAM

సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

IMG 20250625 WA2132

సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

Jun 25, 2025,

సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

ఆంధ్రప్రదేశ్ : శ్రీ సత్యసాయి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మడకశిర శివపురం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై ఓ మహిళ ఫోటో పెట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. భారతి అనే మహిళ వాట్సప్ ఫోటోను రోడ్డుపై పెట్టి నాలుగు మేకులు, నిమ్మకాయలు, కోడిగుడ్ల పెట్టి పసుపు, కుంకమ చల్లి క్షుద్రపూజలు చేశారు. ఈ రోజు అమావాస్య కావడంతో ఈ క్షుద్రపూజలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితురాలు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Exit mobile version