Site icon PRASHNA AYUDHAM

భారతదేశంలో మొట్టమొదటి మహిళ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే కు ఘనంగా నివాళులర్పించారు

IMG 20250103 WA0100

మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ములకలపల్లి (ప్రశ్నఆయుధం) జనవరి  03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంములకలపల్లి మండల కేజీబీవీ పాఠశాలలో దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుసావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణములకలపల్లి మండల , విద్యాశాఖ  అధ్యక్షతన మండలంలోని మహిళా ఉపాధ్యాయులు మరియు మహిళా సోదరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పూర్ణ  సీతారాం  జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామస్వామి  రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు  శ్రీదేవి  రాష్ట్ర కార్యదర్శి బి నారాయణ  మహిళా l ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు

Exit mobile version