కార్యదర్శి ఇద్దరి రైతుల పై దాడి* మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా తేజావత్ రామ్ సింగ్ తాండకు చెందిన ఇద్దరు రైతులను అయోధ్య పు రం గ్రామంలో మద్యం మత్తులో ఉన్న అయోధ్య పురం గ్రామ కార్యదర్శి కోటేశ్వరరావు ఇద్దరు రైతులను రోడ్డుపై అడ్డగించి వారిపై దాడి చేశాడు కార్యదర్శిని అడ్డుకున్న గ్రామస్తులు ఈ ఘటన రాత్రి సమయంలో జరిగినట్లు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందిగతంలో మద్యం మత్తులో అయోధ్య పురం పెట్రోల్ బంక్ లో ఓ జర్నలిస్టు మీద దాడి
Latest News
