ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం బృందంవారి ఆధ్వర్యంలో
భద్రాచలం వద్ద రూట్ వాచ్ మరియు వాహనాల తనిఖీలు నిర్వహించింది. ఈ యొక్క తనిఖీలు భాగం లో డ్రై గంజాయి అక్రమ రవాణా సంబంధించి 5 మందిని అరెస్టు చేశారు .
1. మహమ్మద్ ఫజిల్ కల్లూరు
2. వంగ అరవింద్ మహబూబాబాద్
3. కోరి రోహన్ కాటేదాన్ హైదరాబాద్
4. ఠాకూర్ విశ్వస్ కలిమెలా మల్కనగిరి
5. నూర్ మహమ్మద్ కడప
25.22 కిలోల ఎండు గంజాయి మరియు
5 మొబైల్ ఫోన్లు , 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.
తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎస్హెచ్ఓకు అప్పగించారు. ఈ యొక్క రైడ్ లో పాల్గొన్న అధికారులు వివరాలు యస్.రమేష్ P & EI , MA కరీం HC , జి. బాలు HC , K. సుధీర్ EC , T. వెంకట్ EC ,పి. విజయ్ EC.