ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 16(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరిక పల్లి చక్కర ఫ్యాక్టరీ సమీపంలో కారు వాగులో పడటంతో ఏడుగురు మృతిచెందారు. డ్రైవర్ మినహా కారులోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now