గోదావరి అంజిరెడ్డి సమక్షంలో శబరి గిరీసా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

గోదావరి
Headlines in Telugu:
  1. శబరి గిరీసా అయ్యప్ప స్వామి మహా పడిపూజ రామచంద్రపురంలో ఘనంగా
  2. గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో 18 మెట్ల పడి పూజ
  3. శరణు ఘోషతో భక్తుల సంబరాలు – శబరి గిరీసా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
  4. గోదావరి అంజిరెడ్డి, మైల్ కుటుంబం సమక్షంలో అయ్యప్ప స్వామి పూజ
  5. రామచంద్రపురంలో అనేక పార్టీల నేతలు పాల్గొన్న అయ్యప్ప స్వామి పూజ

రామచంద్రపురం పట్టణంలో గురు స్వామి చిన్న మైల్ మల్లికార్జున రెడ్డి చిన్న మైల్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి రెడ్డి గురు స్వామి ఉమామహేశ్వర స్వామి సమక్షంలో శబరగరీసా అయ్యప్ప స్వామి మహా పడిపూజ శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి కుటుంబ సభ్యులు హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి 18 మెట్ల పడి పూజ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అనేకమంది అయ్యప్ప భక్తులు శరణు ఘోషతో పడి కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది. ఈ పడి పూజకు పెద్ద మైల్ గోపాల్ రెడ్డి శంకర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు దేశ్ పాండే జిల్లా ప్రధాన కార్యదర్శి కొలకూరు రాజశేఖర్ రెడ్డి రాములు ఈర్ల రాజు గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సునీత లక్ష్మారెడ్డి శంకర్ యాదవ్ టిఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now