పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ..
కామారెడ్డి రూరల్
కామారెడ్డి మండలం గార్గుల్ గ్రామానికి చేందిన రమేష్ కుమారుడు తనీష్ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ కి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి రమేష్ కుమారుడు తనీష్ కి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ కి రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.