Site icon PRASHNA AYUDHAM

కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ 

మౌలిక
Headlines in Telugu:
  1. ప్రజల సంక్షేమమే ధ్యేయం: బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ
  2. కాలనీల అభివృద్ధికి శంభీపూర్ కృష్ణ దృఢ నిశ్చయం
  3. మౌలిక సదుపాయాలపై శంభీపూర్ కృష్ణ చర్యలు
  4. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ నేత సమగ్ర కార్యాచరణ
  5. శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలు అందుకున్న శంభీపూర్ కృష్ణ

ప్రజలకు మరియు కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 01: కుత్బుల్లాపూర్ ప్రతినిధి 

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కాలనీ సభ్యులు, సంఘ సభ్యులు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు పరిష్కరించాలని మరియు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా పలు ప్రాంతాలలో జరగనున్న వివిధ శుభకార్యాలకు హాజరుకావాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.

Exit mobile version