జన్నారం మండలం తాళ్లపేట అటవీ రేంజిలో అక్రమంగా చిరుతపులిని హతమార్చి, దాని గోళ్లను సేకరించిన ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250

Trending Now
Advertisement
300×600