అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి: సీఎం

 

IMG 20240803 WA0090

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకా ణాలు తెరిచే ఉంటాయని అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో బిర్యానీ కి, చాయ్, పాయ తాగడాని కి వెళ్తే.. పోలీసులు కొడుతు న్నారని.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రస్తావించగా.. స్పందించిన సీఎం ఇకపై అర్ధరాత్రి ఒంటిగంట వరకూ లిక్కర్ షాపులు తప్ప.. అన్ని దుకాణాలు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే.. లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వా నికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు..

Join WhatsApp

Join Now