రిజర్వేషన్లు అనుభవించారో లెక్కలు చూపండి..

IMG 20241011 WA00681

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రిజర్వేషన్లు 10 సంవత్సరాల వరకు అట్టడుగు పేద వర్గాల వాళ్ళ కోసం రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నాటి నేటి పాలకులు 78 సంవత్సరాలు గా రిజర్వేషన్లను కొనసాగిస్తున్నారు.రిజర్వేషన్లు 78 ఏళ్లుగా వారి తండ్రులు కొడుకులు మనుమలు ముని మనుమలు నాలుగు తరాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్న కూడా వారికి కుతి తీరుతలేదు ఇంకా తీరుతలేదు రిజర్వేషన్లకు అలవాటు పడ్డవాళ్లే ఇంకా ఇంకా రిజర్వేషన్లు అనుభవించాలని చూస్తున్నారు..బీసీ ఎస్సీ ఎస్టీ లలో కొన్ని కులాలే బాగుపడ్డాయి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అనుభవించి బాగుపడ్డప్పటికీ ఆయా కులాలలో ఆయా వర్గాలలో కిందిస్థాయి పేదవాడికి రిజర్వేషన్లు అందకుండా అడ్డుకుంటుంది అడ్డుకుంటుంది కూడా వీళ్లే..బీసీలలో మున్నూరు కాపు సామాజిక వర్గం గౌడ్ కులస్తులు పద్మశాలీలు ముదిరాజులు యాదవ కులస్తులు వీరంతా ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డవారే వీరిని ఓపెన్ క్యాటగిరిలో చేర్చాలి..అగ్రవర్ణ పేదలకు దిష్టి కలుగుతుంది నిన్న ఇవ్వాలా రిజర్వేషన్లు వచ్చిన అగ్రవర్ణ పేదలను చూససి ఓర్వడం లేదు.76 సంవత్సరాల తర్వాత అగ్రవర్ణ ప్రజలను గుర్తించిన భారత రాజ్యాంగం భారతదేశంలో అగ్రవర్ణ ప్రజలు కూడా మనుషులే వారు కూడా ఈ దేశంలోనే పుట్టారు వారు ఈ దేశ పౌరులే వారు సిస్తులు కట్టబట్టే ఈ దేశంలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి మూడు పూటలు ప్రజలు తింటున్నారని గమనించిన ప్రభుత్వాలు అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని భారత ప్రభుత్వం 10% రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు చట్టబద్ధత కల్పిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆర్డినెన్స్ జారి చేయడం జరిగింది దానిని కూడా వ్యతిరేకించిన కొన్ని కుల సంఘాలు సుప్రీంకోర్టులో కేసులు వేసి ఆపివేయాలన్న ప్రయత్నం కూడా చేశారు సుప్రీంకోర్టు పూర్తి బీచ్ ధర్మాసనం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్న రిజర్వేషన్ల కంటే అదనంగా పది శాతం రిజర్వేషన్లు డిస్టర్బ్ లేకుండా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.ప్రజలను అమాయకులను తప్పుదారి పట్టిస్తున్న మేధావినని చెప్పుకుంటున్న తీన్మార్ మల్లన్న లాంటి కొంతమంది కొన్ని యూట్యూబ్ చానల్లో వాళ్ళు రాజ్యాంగం మీద నమ్మకం లేని రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు అనుభవిస్తున్న వాళ్లే రాజ్యాంగం ఇచ్చినటువంటి 10 శాతం శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించడం బాధాకరం…తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ ప్రజలు రెడ్డి నాయుడు కమ్మ కాపు వెలమ బలిజ వైశా బ్రాహ్మణ మార్వాడి సయ్యద్ షేకులు మైనార్టీలు కలుపుకుంటే 35 శాతం అగ్రవర్ణాలు ఉన్నారు మీకు దమ్ముంటే లెక్కలు తీయండి ఏ ఏ కులాలు ఇప్పటివరకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు అనుభవించారో లెక్కలు చూపండి

 

*78 ఏళ్లుగా రిజర్వేషన్లు అనుభవిస్తూ ఓర్వలేని కొన్ని కుల సంఘాల నాయకులు ఈ మధ్య యూట్యూబ్లలో అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు*

 

*ఒకవేళ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అడ్డుకుంటే భారతదేశంలో ఎవ్వరికి కూడా రిజర్వేషన్లు ఉండకూడదు అనే నినాదంతొ మేము రోడ్ ఎక్కవలసి వస్తుంది*

 

*అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వద్దంటున్నారు అగ్రవర్ణాలలో పేదలు లేరా 76 సంవత్సరాలుగా ఇతర కులాల వాళ్ళు రిజర్వేషన్లు అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకున్నారే తప్ప ఏ ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు మీరన్నట్టుగా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు వద్దనుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలవుతుంది అన్ని కులాలకు కూడా రిజర్వేషన్లు తొలగించాలని మేము రోడ్డు ఎక్కవలసి వస్తుంది*

*ఇట్లు*

*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి*

*అఖిల భారత ఓసి సంఘం*

*మరియు (ఈడబ్ల్యూఎస్)*

 *ఎకనామికల్ వీకర్ సెక్షన్*

 *జాతీయ అధ్యక్షుడు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Join WhatsApp

Join Now