Site icon PRASHNA AYUDHAM

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురు అరెస్ట్..

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురిని మల్కాజ్‌గిరి SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. నిరుద్యోగుల నుంచి డబ్బులు కాజేసిన నిందితులు. డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ముఠా ను చివరగా పోలీసులు అరెస్ట్ చేసారు.

Exit mobile version