Headlines in Telugu
-
నారాయణఖేడ్ లో సోయాబీన్ కొనుగోలు కేంద్ర ప్రారంభం
-
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు: ఎమ్మెల్యే పట్లోల్ల సంజీవ రెడ్డి
-
సోయాబీన్ పంటకు రూ.4892 మద్దతు ధర అందిస్తున్నాం: ఎమ్మెల్యే
-
మార్కేఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు ప్రారంభం
-
నారాయణఖేడ్ లో రైతులకు శుభవార్త: పంట గింజల కొనుగోలు
_నారాయణఖేడ్ నియోజకవర్గం_
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నగాల్ గిద్ద మండల పరిధిలోని సక్రునాయక్ తండాలో వారిచే మార్కేఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోల్ల సంజీవ రెడ్డి
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు అలాగే ప్రతి పంటకు మద్దతు ధర అందిస్తామన్నారు సోయాబీన్ పంటకి ప్రభుత్వ మద్దతు ధర రూ:4892 రూపాయలను అందిస్తున్నాం అని ఎమ్మెల్యే గారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు గుండె రావు పాటిల్,అనిల్ పాటిల్,మాజీ సర్పంచ్లు, రూప్ సింగ్ మాజీ జడ్పీటీసీ,మనోహర్ పాటిల్,అంజి రెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్,సంతోష్,బస్వరాజు,శ్రీనివాస్ రెడ్డి,హన్మంతు, తదితర నాయకులు పాల్గొన్నారు