రేషన్ కార్డు పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి
ప్రశ్న ఆయుధం జనవరి 17 కామారెడ్డి జిల్లా
గాంధారి మండలంలో బ్రాహ్మణ పల్లి గ్రామం లో మండల ప్రత్యేక అధికారి లక్ష్మి ప్రసన్న ఆధ్వర్యం లో రేషన్ కార్డుల పరిశీలన , రైతు భరోసా మరియు అంగన్ వాడి సెంటర్ ను తనిఖీ చెయ్యడం జరిగింది. ఎంపిడిఓ రాజేశ్వర్ ఏఈఓ విఘ్నేష్ పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.