ఏపీలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు
విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమంపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు.