బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్

*బీసీ డిగ్రీ గురుకులంలో స్పాట్* *అడ్మిషన్స్*

రంగారెడ్డి, చేవెళ్ల,జూన్ 28

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పురుషుల మరియు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ కొరకు ఈ నెల జూన్ 30 వరకు ప్రవేశం కొరకు స్పాట్ కౌన్సిలింగ్, నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మతి కె.గీతాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో

బిఏ (అనిమేషన్ & వి,ఎఫ్,ఎక్స్)

గ్రూపులో ఖాళీలు ఉన్నాయని ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అన్ని ఒరిజినల్, ధ్రువపత్రాలతో చేవెళ్ల, మోడల్ కాలనీ లోని ఎంజేపీ, డిగ్రీ కళాశాలలో ఈనెల 30వ తేదీ లోపు హాజరు కాగలరు. అని విద్యార్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.వివరాలకు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కె.గీతాంజలి తెలిపారు. 9676200683,6300824461

Join WhatsApp

Join Now

Leave a Comment