మియాపూర్‌లో శ్రీ గంగాస్ కన్సల్టెన్సీ ఘనంగా ప్రారంభం 

మియాపూర్‌లో శ్రీ గంగాస్ కన్సల్టెన్సీ ఘనంగా ప్రారంభం

శేరిలింగంపల్లి ప్రశ్న ఆయుధం.ఆగస్టు 10

శేరిలింగంపల్లి నియోజకవర్గం,

మియాపూర్ గ్రామంలో శ్రీ గంగాస్ కన్సల్టెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఎన్ నగర్‌కు చెందిన శ్రీ గంగాధర్ సోంటెన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో మియాపూర్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

కొత్త వ్యాపార ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మియాపూర్ పెద్దలు రాచమల్ల కృష్ణపటేల్, అకుల లక్ష్మణ్, అశోక్,వినోద్ చౌదరి, వంశి, ప్రవీణ్, తులసి, తదితరులు పాల్గొని కార్యక్రమానికి విశిష్టతను చేకూర్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment