జాతీయ మానవహక్కుల కమిటీ మండలశాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్
ప్రశంసల వెల్లువ..
జాతీయ మానవహక్కుల కమిటీ రాజంపేట మండల శాఖ అధ్యక్షుడిగా దుబ్బని శ్రీకాంత్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మర్రి మహిపాల్ పేర్కొన్నారు. అనంతరం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుబ్బని శ్రీకాంత్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎవరికైనా సమస్యలు ఉంటే తన వద్దకు వస్తే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.