Site icon PRASHNA AYUDHAM

శ్రీరామ్ నగర్, గోపికృష్ణ కాలనీల్లో వినాయక మండపాలను సందర్శించిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి

IMG 20250901 WA0016

శ్రీరామ్ నగర్, గోపికృష్ణ కాలనీల్లో వినాయక మండపాలను సందర్శించిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1

నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి సోమవారం రోజు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, గోపికృష్ణ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, వినాయకుడిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ డి ఈ సంతోష్, గోధుమకుంట మాజీ ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్, మాదిరెడ్డి రాజారెడ్డి మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version