Headlines in Telugu
-
శ్రీవాణి ట్రస్ట్ భవిష్యత్తుపై కీలకమైన టీటీడీ పాలకమండలి భేటీ
-
శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపుపై భక్తుల అభిప్రాయాలు ఎలా ప్రభావితం చేస్తాయి?
-
శ్రీవాణి ట్రస్ట్: టీటీడీ పాలకమండలి ఏ నిర్ణయం తీసుకోనుంది?
-
కొత్త టీటీడీ పాలకమండలి భేటీలో కీలక చర్చలు
-
VIP బ్రేక్ దర్శనం ట్రస్ట్ కొనసాగింపుపై చర్చలు వేగవంతం
*ఇవాళ టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం.. శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపుపై శ్రీవారి భక్తులకు ఉత్కంఠ*
శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా…?
శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది…
శ్రీవాణి ట్రస్ట్ కొనసాగించాలనే పలువురు భక్తుల అభిప్రాయాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా…
కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి…
టీటీడీ చైర్మన్, ఈవో అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ కానుంది…
చైర్మన్గా తన పేరు ప్రకటించిన వెంటనే మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు.. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కీలక కామెంట్స్ చేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసేలా నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు…
*శ్రీవాణి ట్రస్ట్ కొనసాగించేందుకే భక్తుల మొగ్గు*
శ్రీవాణి ట్రస్ట్కు 10 వేల రూపాయలు విరాళంగా చెల్లిస్తే VIP బ్రేక్ దర్శనం లభిస్తుందని భావించే భక్తులు ట్రస్ట్ కొనసాగించాలంటున్నారు. శ్రీవాణితో దళారీ వ్యవస్థ కట్టడి అవుతోందని భావిస్తున్నారు భక్తులు. ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో టీటీడీ కొత్త పాలకమండలి శ్రీవాణి ట్రస్ట్ కొనసాగిస్తుందా లేక వెనక్కు తగ్గుతోందా? అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో టీటీడీ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది…...