రా
రాఖి పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుకు ముస్లిం సోదరి జకిరా రాఖి కట్టి సోదరి బావం చాటారు.
సోమవారం పాత పాల్వంచ లోని కొత్వాల స్వగృహంలో మహిళలు కొత్వాలకు రాఖీలు కట్టారు
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కులమతాలకతీతంగా రక్షా బంధన్ జరుపుకుంటారని, అన్న చెల్లెళ్ళ బంధానికి, అంతులేని అనురాగానికి ప్రతీక రక్షా బంధన్ అని కొత్వాల అన్నారు.