దుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి..

దుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్ 

IMG 20241011 WA0069

శంకరం పేట్ మండలం టెంకటి గ్రామంలో భక్తిశ్రద్ధలతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గ మాత విగ్రహం వద్ద గ్రామానికి చెందిన దుర్గ మత కమిటీ సభ్యులు గారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన *రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్ గారు* వారితో శివకుమార్, కొట్టారాజు, శంకర్, కాశీనాథ్ గౌడ్, ఆరెపల్లి వెంకట్రావు,దుర్గామాత స్వాములు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now