చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

*చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం*

చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. శౌర్య పరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహారాజ్ చిహ్నమని సైన్యాధికారులు తెలిపారు. 14,300 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సైన్యంలోని ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ వెల్లడించింది.

Join WhatsApp

Join Now