భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సిద్దిపేట జిల్లాకు చెందిన కప్పర ప్రసాద్ రావును పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, క్షేత్రస్థాయిలో చేసిన కృషిని గుర్తించి ఈ కీలక బాధ్యతను అప్పగించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600