దమ్మపేటలో ఏసీబీ చిక్కిన సర్వేయార్ 50 వేలు లంచం తీసుకుంటూ

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 28

దమ్మపేట మండల పరిధిలోని అవినీతికి పాల్పడిన మండల సర్వేయర్ 50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. ఈ మెరుపు దాడిలో పాల్గొన్న ఏసీబీ డిఎస్పి వై రమేష్ మరియు బృందం.

Join WhatsApp

Join Now