Site icon PRASHNA AYUDHAM

కర్ణాటక మాజీ డీజీపీ హత్య.. భార్యపై అనుమానం

IMG 20250420 WA2832

*కర్ణాటక మాజీ డీజీపీ హత్య.. భార్యపై అనుమానం*

*Apr 20, 2025*

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డీజీపీ ఒంటిపై కత్తి పోట్లను గుర్తించారు. ఈ క్రమంలో ఆయన భార్య పల్లవినే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పల్లవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ప్రకాశ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నట్లు సమాాచారం. ఇక ప్రకాశ్ 2017లో పదవీ విరమణ పొందారు.

Exit mobile version