గణేష్ ఉత్సవ కమిటీకి బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

IMG 20240912 WA2423

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి నిమిత్తం లిమిట్ లెస్ క్రేవ్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు 25 కేజీ ల బియ్యం మరియు రేగుళ్ల గ్రామం గణేష్ ఉత్సవ కమిటీకి 25 కేజీల బియ్యం అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గ్రామ ప్రజల తరుపున ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోకమిటీ సభ్యులు, గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now