Ap news

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నది ఆయన అధికారంలో ఉన్న కాలంలో పదే పదే రుజువైంది.   ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ...

రేపు విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణి

పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో రేపు విఆర్ ఫౌండేషన్ కన్వీనర్ మొలుగురి యాకయ్య గౌడ్ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేయడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం ...

అన్న క్యాంటీన్”లను దత్తతు తీసుకునే దాతలకు బహిరంగ గా ఆహ్వానం

  అన్న క్యాంటీన్”లను దత్తతు తీసుకునే దాతలకు బహిరంగ గా ఆహ్వాన పలకండి. దానిద్వారా ఇంకా ఎక్కువ అన్న క్యాంటీన్ లు నిర్వహించవచ్చు. పేద వారి ఆకలి తీర్చే అవకాశం ఉంటుంది… ప్రభుత్వం ...

మద్యం బ్రాండ్లు తీసుకువస్తాం: మంత్రి కొల్లు రవీంద్

పాత మద్యం బ్రాండ్లు తీసుకువస్తాం: మంత్రి కొల్లు రవీంద నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం మద్యం అంశం చర్చించామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర   రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ...

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధానికి కాకినాడ  ముంబయి రోడ్డులో చెక్ పోస్టుల ఏర్పాటు. ఒకే రోజు ఆరు లారీల్లో రేషన్ ...

పరమ శివుడికి… జలాభిషేకం..

పరమ శివుడికి… జలాభిషేక!. పటాన్‌చెరులో భక్తి శ్రద్ధలతో సాగిన యాత్ర. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్… ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే కన్వార్ యాత్ర పటాన్‌చెరు పట్టణంలో ...

కర్మ రిటర్న్స్‌ ….. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో

  వైసీపీ నేతలను కర్మ వెంటాడుతోందంటున్నారు… చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్లు ఆ ఇద్దరూ గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు వల్ల.. ఇప్పుడు ఊరు, వాడ వదలి తిరగాల్సివస్తోందంటున్నారు. సరిగ్గా 60 రోజుల క్రితం ...

ఎమ్మెల్యేజ్యోతుల నెహ్రూ కోడలు లక్ష్మీదేవి, మనువడు అనీష్ నెహ్రూ

  శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విజయం కోసం వారి కోడలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతుల నెహ్రూ మనవడు జ్యోతులనవీన్ లక్ష్మీదేవి దంపతుల ...

విశాఖ స్థానిక MLC ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది.

  విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థిని మరోరెండు, మూడు ...

జనసేన పార్టీ సభ్యత్వ నమోదుఆఖరి రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ..

  జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుండడంతో ఇప్పటివరకు సభ్యత్వ నమోదు చేసుకోని వారు. త్వరపడాలని పెందుర్తి జనసేన నాయకులు గొన్న రమాదేవి అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ...