#breakingnews

విపత్తు దృశ్యాలపై తేదీ, సమయం ఉండాలి!

ప్రైవేటు టీవీ న్యూస్‌ చానళ్లకు కేంద్రం ఆదేశం..ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాల దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు వాటిపై తేదీ, సమయానికి సంబంధించిన స్టాంపు ప్రసారమయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టీవీ న్యూస్‌ ...

తహశీల్దార్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లె గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు ఎస్సీ సెల్ టిఆర్ఎస్ నాయకులు బండారి రాజ్ కుమార్ సోమవారం జమ్మికుంట తహశీల్దార్ రమేష్ బాబు ను మర్యాద పూర్వకంగా ...

నాన్నా.. నన్ను కాపాడు అంటూ తండ్రి చేతిలో ప్రాణాలు వదిలిన కూతురు..

అనారోగ్యంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్దిని మృతి ఆ సిఫాబాద్ – గుండాయిపేటకు చెందిన పూజ(16) సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ చదువుతోంది. వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి జ్వరమొచ్చింది ఇంటికి ...

నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల.

ఆంధ్రప్రదేశ్ లో గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు.ఏలూరులో జరిగే కార్యక్రమం లో ఇందుకు సబంధించిన చెక్కులను ...

పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడికి సన్మానం..

గూడూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు గూడూరు రవీందర్ రెడ్డి గత 30 సంవత్సరాలనుండి వివిధ పాఠశాలలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు..ఈ మేరకు శనివారం మండల కేంద్రములో ...

మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక‌త్త‌: ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం

బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూని వర్సిటీలోశనివారం ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల కింద‌ట ఒక విద్యార్థి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై విద్యార్థి ...

సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్..

ప్రాణం ఖరీదు అరవై వేలు.. సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన పేషెంట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం. ప్రభుత్వ వైద్యాన్ని కించపరిచే ప్రయత్నం చేసిన ప్రైవేట్ ...

థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారిని పూర్తిగా విధులనుండి పూర్తిగా తొలగించాలి. 

దళిత మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారిని పూర్తిగా విధులనుండి పూర్తిగా తొలగించాలి.    దళిత మహిళా సునీత పై జరిగిన దాడికి నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ రంగా రెడ్డి ...

నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.1982, ఆగస్టు 9న జెనివాలో ...

మెదక్ సబ్ రిజిస్ట్రార్ గా ఎం. శ్రీలత 

మెదక్ సబ్ రిజిస్ట్రార్ గా ఎం. శ్రీలత శనివారం బాధ్యతలు చేపట్టారు.కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ గా రెండున్నర సంవత్సరాలు పనిచేసిన శ్రీలత రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా మెదక్ సబ్ రిజిస్ట్రార్ గా ...