Bus news
నల్గొండ జిల్లాలో ప్రవేట్ బస్సు బోల్తా..
నల్గొండ జిల్లాలో ప్రవేట్ బస్సు బోల్తా..!!! నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఘటనలో ప్రయాణికులు స్వల్పగాయా లతో బయటపడ్డారు. జగిత్యాల నుంచి ...
ఆర్టీసీ డి.ఎం కు ధన్యవాదాలు తెలియజేసినగ్రామాల ప్రజలు..
వనపర్తి నుండి కర్నూల్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్ ధర్మవరం & వల్లూరు స్టేజీల దగ్గర ఆగాలని డిపో మేనేజర్ కి ఎమ్మెల్యే చోరువతో కిషోర్ ఆధ్వర్యంలో డీ.ఎం వినతి పత్రం ఇచ్చిన ...
పుణ్యక్షేత్రంలో మెయింటెనెన్స్ లేని బస్సులు.
యాదాద్రి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు స్టార్ట్ అవ్వకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది, భక్తులు కలిసి నెట్టుతున్నారు.తెలంగాణ తిరుమలగా పేరున్న పవిత్ర పుణ్యక్షేత్రంలో మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నారని, ఘాట్ రోడ్డులో బస్సు ఆగిపోయి ...