Ktr news

మహిళలకు క్షమాపణలు చెప్పాను: మాజీ మంత్రి కేటీఆర్

ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: మాజీ మంత్రి కేటీఆర్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసు లు జారీ చేసిన విషయం తెలిసిందే. ...

రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా : కేటీఆర్ ఎమోషనల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు, రాఖీ పండగ సందర్భంగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను ...

విలినచక్రవ్యూహంలో బీ ఆర్ స్

భారత రాష్ట్ర సమితి ఇప్పుడు బయటకు రాలేని చక్ర వ్యూహంలో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీనే కాదు తమ పార్టీ నేతల రాజకీయ జీవితాల్ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి కల్పించేలా రాజకీయాలు మారిపోతున్నాయి.భారతీయ ...

రైతు రుణమాఫీపై ఇంటింటికీ వెళ్లనున్న బీఆర్ఎస్ – కేటీఆర్ 

రైతు రుణమాఫీపై ఇంటింటికీ వెళ్లనున్న బీఆర్ఎస్ – కేటీఆర్  గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం  గ్రామంలోని ప్రతి ఇంటికి మా పార్టీ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తాయి. ...

నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని: కేటీఆర్‌

ఈ నెల 24న మహిళా కమిషన్ ముందుకు వెళ్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని సంఘటనల వివరాలు తీసుకెళ్తానని చెప్పారు. బహిరంగ క్షమాపణ ...

రుణమాఫీలో కటింగ్‌లు..

రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. కేవలం 22.37 లక్షల మంది రైతులకు, రూ.17,934 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. ...

కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..

మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలనికొత్తగూడ మండల కేంద్రం లో ని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ ...

రుణమాపీ పేరుతో దగా: KTR

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాపీ పేరుతో భారీ మోసానికి పాల్పడిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు 100శాతం రుణమాపీ అయ్యిందని నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాపీ చేస్తామని ఎన్నికల సమయంలో ...

కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం..పిలుపు

  తెలంగాణ కాంగ్రెస్ రేపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చింది.హిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పిలుపునిచ్చింది..

తెలంగాణ భవన్ లో కేటీఆర్ కామెంట్స్..

వాడోకడు, వీడొకడు బీఆర్ఎస్ ఇక ఉండదు. విలీనం అవుతదని అంటారు..ఢిల్లీకి వెళ్లి నేను లాయర్లతో మాట్లాడితే బీజేపీ తో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారు.మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ...