Local news
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబరు ...
కాంగ్రెస్ పార్టీ సర్వమతాల సంక్షేమం కోసం కృషి..
కాంగ్రెస్ పార్టీ సర్వమతాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రకటనలో, వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని ...
సమగ్ర కులగణన చేయాల్సిందే:బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు..
జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42 ...
రేషన్ షాప్ కొరకై ఎమ్మార్వో కు వినతి పత్రం..
తిప్పాపుర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి సంబంధించిన యువకులు కాలనీలోని రేషన్ షాప్ కొరకై ఎమ్మార్వోను కలవడం జరిగింది గ్రామంలో ఉన్న కాలనీవాసులకు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాప్ కు వెళ్లాలంటే ...
సిపిఎస్ ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్ డి ఓ వినతి..
సిపిఎస్ ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్ డి ఓ వినతి.. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు శుక్రవారం ...
పి ఆర్ టి యు సభ్యత్వం..
పి ఆర్ టి యు తెలంగాణ సభ్యత్వంలో భాగంగా కామారెడ్డి జిల్లా లోని వివిధ కేజీబీవి,మోడల్ స్కూల్ పాఠశాలలు సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ...
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలి.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలి. డివిజన్ ఫారెస్టు రేంజ్ అధికారి రామకృష్ణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క చనిపోకుండా కాపాడాలని కామారెడ్డి ...
రాజంపేట బీర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా.
రాజంపేట బీర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజంపేట మండల కేంద్రంలోని చౌరస్తా .వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి నినాదాలు ...
సారు జర దేఖో..డ్రైనేజీ గుంతల్లో పడిపోతున్నారు..
సారు జర దేఖో.. డ్రైనేజీ గుంతల్లో పడిపోతున్నారు అధికారులార స్పందించండి.. . రాజంపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలోవున్న ఊరడమ్మ ఆలయం పక్కన డ్రైనేజీ గుంత పై కప్పు గతంలో నిర్మించారు. కొందరు ...
బదిలీపై వెళ్లిన పోలీస్ కి సన్మానం…
బదిలీపై వెళ్లిన పోలీస్ కి సన్మానం. మాచారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, బుధవారం బదిలీపై లింగంపేట మండల పోలీస్ స్టేషన్ ...