Newe

సెప్టెంబర్ లో దేశ జనాభా లెక్కింపు ప్రారంభం..

సెప్టెంబర్ లో దేశ జనాభా లెక్కింపు ప్రారంభం.. దేశంలో జనాభా లెక్కింపుపై గత కొన్నేళ్లుగా కాలయాపన జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ వర్గాలు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌కి అందించిన సమాచారం ...

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలి. 

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలి.   డివిజన్ ఫారెస్టు రేంజ్ అధికారి రామకృష్ణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క చనిపోకుండా కాపాడాలని కామారెడ్డి ...

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత…

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత… కామారెడ్డి జిల్లాకు చెందిన’ అమర్ అనే వ్యక్తి రోడ్డు మార్గం లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం వల్ల అతని మెదడులో రక్తం గడ్డ ...

ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారి..

ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారి.. రాష్ట్రంలో ఈ నెల 23న ఒకరోజు నిర్వహించే గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని, దీనికోసం ప్రతి సభకూ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ...

రేవంత్ రెడ్డి సర్కారుపై బి ఆర్ఎస్ పోరాటం ఎల్లుండి ధర్నాకు పిలుపు.

: తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీపై (Rythu Runamafi) ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. 40 శాతం మందికి రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తుండగా..ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి ...

డ్రైనేజీలో పసికందు మృతదేహం లభ్యం.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని డ్రైనేజీలో పసికందు మృతదేహం లభించిన సంఘటన ఈరోజు మద్యహ్నం చోటు చేసుకుంది.. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం పక్కన ఉన్న డ్రైనేజీలో నవ ...

శ్రావణ మాసంలో కొండ దిగిన కోడి..

మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చు న్న చికెన్‌ ధరలు దిగొచ్చా యి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. ...

ఎస్ ఎస్ ఎల్ వి-డి 3 విజయవంతం..

17 నిమిషాల్లో రోదసిలోకి ఈవోఎస్‌-08 ఉపగ్రహం. మరింత కచ్చితంగా విపత్తుల సమాచారం. గగన్‌యాన్‌ ప్రయోగం డిసెంబరులోనే: సోమనాథ్‌. ఇస్రోకు మోదీ అభినందనలు. ఇస్రో మరో చారిత్రాత్మక మైలురాయికి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని ...

హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు వైసీపీని ...

వరలక్ష్మి వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..

  అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మకు.. ఏడాదిలో అన్ని మాసాలు ప్రీతిపాత్రమైనవే. అయితే ఆవిడకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన మాసం.అందుకే ఈ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు, నోములు అధికంగా ఆచరిస్తారన్న సంగతి ...