Olympic games new

పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 71, పాక్ 62..

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట ముగిసింది. పతకాల పట్టికలో భారత్,పాక్ దొందూదొందూలా మిగిలాయి.విశ్వక్రీడాభిమానులను గత రెండువారాలుగా అలరించిన 2024-పారిస్ ఒలింపిక్స్ లో వివిధ దేశాల పతకాల వేట ముగిసింది. ముగింపువేడుకలతో ...

మ‌రికాసేప‌ట్లో ముగింపు వేడుకలు… ఫ్లాగ్ బేరర్లుగా శ్రీజేష్, మను.. లైవ్ ఎక్క‌డంటే !?

  దాదాపు మూడు వారాల పాటు జ‌రిగిన‌ పారిస్ ఒలింపిక్స్ 2024 నేటితో (ఆగస్టు 11) ముగియనుంది. ఈ ప్ర‌పంచ పోటీల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ...