Telangana

ప్రైవేట్ టీచర్లకు అండగా కేసిఆర్.

ప్రైవేట్ టీచర్లకు అండగా కేసిఆర్… కరోనా కాలంలో రూ. 2వేల సాయం ప్రతి టీచర్‌కు 25 కిలోల బియ్యం.. మానవత్వంతో ఆదుకున్నారని కితాబు ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న టీచర్లను కించపరిచేలా ...

కోటి రూపాయల విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్

వాయినాడ్ బాధితుల సహాయార్థం  కోటి రూపాయల విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం మరియు వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు ...

2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు వీరే..

*💥2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు వీరే : *బలగం* ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా) ఉత్తమ తొలి చిత్ర ...

ప్రపంచంలోకెల్లా “గొప్ప” రాజ్యాంగం

ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలో కనీవినీఎరుగనిరీతిలో.. ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా వ్రాయని, రచించని, నిర్మించని విధంగా.. ఎంతో త్యాగనిరతి, పోరాటపటిమ, అకుంఠితదీక్ష.. మొండిపట్టుదల, మొక్కవోనిఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం.. మహత్తరమైన, మహోన్నతమైన ఆలోచనా విధానం.. ముందుచూపు, దూరదృష్టితో.. ...

ఈనెల 21న బంద్ కు పిలుపు..

  ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీం ఆదేశాలకు నిరసనగా ఈనెల 21న భారత్ ...

రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు కేసులు నమోదు

  రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లను సైబర్ నేరస్థులు దోచుకున్నారంటూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. ...

హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్‌ ముఠాలు భయపడుతున్నాయి.

పోలీసుల వరుస దాడులతో హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్‌ ముఠాలు భయపడుతున్నాయి. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని ఈ ముఠాలు చెబుతున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.మాదకద్రవ్యాల ...

జాతీయ కమిటీ లో కామారెడ్డి వాసి..

అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య AIFDS విద్యార్థి సంఘం యొక్క జాతీయ జనరల్ బాడీ సమావేశాలు ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ఓంకార్ భవన్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశాలకు ...

BSNL ‘5G-రెడీ సిమ్కార్డు’ విడుదల

BSNL కొన్ని రాష్ట్రాల్లో ‘5G-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్వర్క్ అప్గ్రేడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని ...

సురేష్ గొండ ఆధ్వర్యంలో డి ఎల్ పి ఓ కు వినతిపత్రం అందజేత ..

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతు సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ ఆధ్వర్యంలో డి ఎల్ పి ఓ కు వినతిపత్రం అందజేత .. ...