Headlines in Telugu:
-
18 నుండి 23 వరకు ప్రజావేదిక షెడ్యూల్ ప్రకటించిన టిడిపి
-
టిడిపి కేంద్ర కార్యాలయం ప్రజావేదిక షెడ్యూల్ విడుదల
-
18 న ప్రారంభం: టిడిపి ప్రజావేదిక కార్యక్రమం
-
టిడిపి ప్రజావేదిక షెడ్యూల్: ముఖ్య నేతలు, మంత్రులు పాల్గొననున్నారు
-
23 వ తేదీ వరకు ప్రజావేదికలో పాల్గొనే నేతలు
*కేంద్ర కార్యాలయంలో ఈనెల 18 నుంచి జరిగే ప్రజా వేదికలో పాల్గొనే మంత్రులు,ఇతర నేతలు షెడ్యూల్ టిడిపి పార్టీ కార్యాలయం ప్రకటించింది.*
* *18 న ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుడు షరీఫ్,బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్*
*19 న పలుడు పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,ఎఫ్ డి సీ చైర్మన్ రంగారావు* .
*20 న పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఆక్వా అథారిటీ చేర్మెన్ ఆనం వెంకటరమణారెడ్డి* .
*21న టీటీడీ సభ్యుడు రాజశేఖర్ గౌడ్, స్వచ్ఛ ఆంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్* .
*22న పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు,రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్రావు* .
*23న పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్,హౌసింగ్ బోర్డ్ చైర్మన్ తాతయ్య బాబు* .
*ప్రజల నుంచి వినదు స్వీకరిస్తారని తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తెలిపింది*.