రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు తరలినజమ్మికుంట ఉపాధ్యాయులు

*రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు తరలిన జమ్మికుంట ఉపాధ్యాయులు*

 

 జమ్మికుంట అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం)

 

 హైదరాబాద్ షామీర్పేట్ ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో అక్టోబర్ 7, 8,వ తేదీలో జరుగు తెలంగాణ రాష్ట్ర పి ఆర్ టి యు 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కూర రఘోతం రెడ్డి పి ఆర్ టీ యు రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయని ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనుట కొరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు హాజరు కానున్నారని ఈ కార్యక్రమానికి జమ్మికుంటకు చెందిన ఉపాధ్యాయులు సోమవారం రోజు షామీర్పేట్ ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కు తరలి వెళ్లారు వీరిలో కాల్వ శ్రీరాంపూర్ ఎంఈఓ మహేష్, పిఆర్ టి యు నాయకులు అచ్చె మురళి పైడిపెల్లి చంద్రమోహన్ తిప్పని వెంకట్రాజం కె. జయప్రకాష్ కృష్ణమూర్తి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now